|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 03:22 PM
ఢిల్లీ నుంచి బ్రిటన్లోని మాంచెస్టర్కు బయలుదేరిన ఇండిగో విమానం సోమవారం ఉదయం మార్గమధ్యంలో ఇథియోపియా సరిహద్దు దగ్గర యూ-టర్న్ తీసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చింది. ఈ అకస్మాత్తు పరిణామంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విమానం ఎందుకు వెనక్కి వచ్చిందనే దానిపై ఇండిగో సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానం ఈ ఘటనకు గురైంది.
Latest News