|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 07:47 PM
బాల్యవివాహాలను నిరోధించడానికి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా బాలల ప్రొటెక్షన్ అధికారి ప్రశాంతి గురువారం పేర్కొన్నారు. బాలల రక్షణ సంస్థ, ఐసిడిఎస్ సంయుక్తంగా బాలవివాహ ముక్తాభారత్ వంద రోజుల ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ప్రజలకు, విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మండలంలోని కడవకొల్లు, ముదునూరు జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఈ సదస్సులు జరిగాయి
Latest News