|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 02:02 PM
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభంపై స్పందించారు. ఈ సమస్యను తేలిగ్గా తీసుకోవడం లేదని, ఎప్పటికప్పుడు సమీక్షించి, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సిబ్బంది కొరత, ప్రణాళిక లోపం వల్లే ఈ సమస్య ఏర్పడిందని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆయన నొక్కి చెప్పారు.
Latest News