|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 02:03 PM
కుప్పం మున్సిపల్ పరిధిలోని 22వ వార్డులో సోమవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ రూ. 5.16 కోట్ల వ్యయంతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. గుడిపల్లి రోడ్డు సర్కిల్ నుండి పెద్ద ప్రతి గుంట గ్రామం వరకు ఈ రోడ్డు నిర్మించబడుతుంది. ఈ కార్యక్రమంలో పికేయం ఉడా చైర్మన్ సురేష్ బాబు, టిటిడి బోర్డు మెంబర్ శాంతారామ్, రెస్కో చైర్మన్ ప్రతాప్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Latest News