|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 03:00 PM
శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి జయంతి సందర్భంగా నల్లజర్ల మండలం దూబచర్ల శ్రీ దత్తసాయి పంచావతార మహాపీఠంలో జరిగిన ఉత్సవాలకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గురువారం హాజరయ్యారు. ప్రధాన అర్చకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 50 మంది గురు దత్త దీక్షాదారులకు ఇరుముడి కార్యక్రమం, మహన్యాసపూర్వక అభిషేకాలు, భారీ అన్నసమారాధన కార్యక్రమాలు జరగనున్నాయి.
Latest News