|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 11:53 AM
శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా కుడితిపాళెంలో బాలికకు వాతలు పెట్టిన ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చలించిపోయారు. ఇందుకూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రిలో చేర్పించాలని టీడీపీ నేతలకు సూచించారు. పరిస్థితి మెరుగయ్యాక వేమిరెడ్డి ట్రస్ట్ ద్వారా ఆమె బాగోగులు చూసుకుంటామని ప్రశాంతిరెడ్డి తెలిపారు. చదువుతో పాటు పూర్తి బాధ్యతలు తీసుకుంటామన్నారు.
Latest News