కోకో, పామాయిల్‌, పొగాకు రైతులని ప్రభుత్వం ఆదుకోవాలి
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:38 PM

కోకో, పామాయిల్‌, పొగాకు రైతులని ప్రభుత్వం ఆదుకోవాలి

రైతుల‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంద‌ని పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి భ‌రోసా క‌ల్పించారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ జగన్‌ను  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కోకో, పామాయిల్‌, పొగాకు రైతులు క‌లిశారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయ‌న‌ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేదని ఆవేదన వ్య‌క్తం చేశారు. రైతులకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని వారికి వైయ‌స్ జ‌గ‌న్‌ భరోసానిచ్చారు.

Latest News
PM Modi to launch Rs 5,700 crore development projects in Bihar today Fri, Jun 20, 2025, 11:38 AM
Top Maoist cadre from Chhattisgarh surrender in Telangana Fri, Jun 20, 2025, 11:37 AM
Indian apparel sector to clock 11 pc growth over FY24-FY29: HSBC Fri, Jun 20, 2025, 11:32 AM
Messi's free-kick lifts Inter Miami over Porto in Club World Cup Fri, Jun 20, 2025, 11:24 AM
Her life, leadership inspire crores: PM Modi extends birthday wishes to Prez Murmu Fri, Jun 20, 2025, 11:03 AM