గుంటూరు - సికింద్రాబాద్‌ మధ్య ప్రయాణం ఇక 3 గంటలే!
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 04:22 PM

గుంటూరు - సికింద్రాబాద్‌ మధ్య ప్రయాణం ఇక 3 గంటలే!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలకమైన నల్లపాడు - బీబీనగర్‌ రెండో రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం ఈ ఏడాది రూ.452.36 కోట్లు కేటాయించారు.
మొత్తం పనులను ఐదేళ్లలో ఆరు దశల్లో పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి దశ పూర్తయిన వెంటనే ఆ మార్గాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 
ఈ ప్రాజెక్టు పూర్తయితే, గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు ప్రయాణ సమయం కేవలం 3 గంటలకు తగ్గనుంది, ఇది రెండు రాష్ట్రాల మధ్య రైలు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది.

Latest News
Spreading Pak propaganda: BJP slams Cong for criticising Centre over Prez Trump-Munir meeting Thu, Jun 19, 2025, 04:47 PM
Brisbane Heat retain Jemimah Rodrigues in WBBL international players draft Thu, Jun 19, 2025, 04:41 PM
Young woman jumps to death from Hyderabad's cable bridge Thu, Jun 19, 2025, 04:31 PM
Plane crash victim Payal Khateek's final rites performed in Rajasthan village Thu, Jun 19, 2025, 04:25 PM
Pakistan's global image improving after Operation Sindoor: Udit Raj Thu, Jun 19, 2025, 04:23 PM