![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 08:12 PM
ఏపీలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చి చంపిన దుండగులు. అనంతపురం జిల్లాలో ఇంటర్ సెకండియర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి కాల్చి కిరాతకంగా చంపి.. అనంతరం మృతదేహాన్ని మణిపాల్ స్కూల్ వెనక పడేసిన ఆగంతకులు. స్థానికుల ద్వారా సమాచారం అందుకొని హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. కాగా జూన్ 3 నుంచి తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతి తల్లిదండ్రులు కంప్లెంట్ చేసిన పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు . పోలీసులు పట్టించుకుంటే తమ కూతురు దక్కేదని ఆవేదన వ్యక్తం చేసిన మృతురాలి తల్లిదండ్రులు
Latest News