![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 07:14 PM
అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఏపీ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ సందర్భంగా విజయవాడలో ఎంపీ కేశినేని చిన్న ఆధ్వర్యంలో ఆదివారం ఏసీఏ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చిన్ని మాట్లాడుతూ… రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, విశాఖలో మహిళల వరల్డ్ కప్ కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 5 వరల్డ్ కప్ మ్యాచ్లు నిర్వహించేందుకు అనుమతి లభించిందన్నారు.
Latest News