![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 06:57 PM
మంత్రి పార్థసారధి పేదలకు శుభవార్త చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహనిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ కొలిక్కి వచ్చిందని మంత్రి తెలిపారు. త్వరలోనే తప్పులు చేసిన వారిపై తగిన చర్యలు ఉంటాయని వెల్లడించారు. జూన్ చివరినాటికి 3 లక్షల మంది పేదలకు నాణ్యతలో రాజీ పడకుండా ఇళ్లు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. చంద్రబాబు దార్శనికతతో రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్నారని తెలిపారు.
Latest News