![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 06:58 PM
రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక వ్యవస్థీకృత కుట్రలో భాగంగానే వైసీపీ వాళ్లు మాట్లాడారని మండిపడ్డారు. జర్నలిస్టు ముసుగులో నీచంగా మాట్లాడారని, అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన వారిలో 32 శాతం ఎస్సీ, ఎస్టీ, 14 శాతం బీసీ రైతులున్నారని పేర్కొన్నారు. రాజధానిపై కుట్రలకు పాల్పడితే.. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.
Latest News