![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 02:45 PM
ఇతర పార్టీల నేతలను చేర్చుకునే విషయంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలో చేరికల విషయంలో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. పార్టీలో ఇక నుంచి కొత్తగా ఎవరైనా చేరాలంటే వారి వివరాలను నాయకులు కేంద్ర కార్యాలయానికి పంపించాలని టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొత్తగా చేరే వారి గురించి ఎంక్వైరీ చేసి అనుమతి ఇచ్చాక పార్టీలో చేర్చుకోవాలని సూచించారు. దీనిపై శనివారం ఆదేశాలు జారీ చేశారు.
Latest News