|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 02:27 PM
నార్వే చెస్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ విజేతగా నిలిచాడు. చివరి వరకు పోరాడిన భారత స్టార్ దొమ్మరాజు గుకేశ్ మూడో స్థానానికి పరిమితమయ్యాడు. తొమ్మిదో రౌండ్ వరకు 14.5 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగిన గుకేశ్.. పదో రౌండ్లో ఓటమిపాలయ్యాడు. మరోవైపు మహిళల విభాగంలో కోనేరు హంపీ మూడో స్థానంతో టోర్నీని ముగించింది. చివరి రౌండ్లో వెన్జున్ (చైనా)తో హంపీ క్లాసికల్ గైమ్ను డ్రా చేసుకుంది.
Latest News