![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 02:13 PM
చోడవరం మండలం రామజోగిపాలెం గ్రామంలో శనివారం శ్రీ అభయఆంజనేయ స్వామి వారి నూతన ఆలయ, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పరవాడ మండల పరిషత్ అధ్యక్షులు పైల శ్రీనువాసరావు, దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు, ప్రజలు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Latest News