![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 02:04 PM
విజయనగరంలో ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి రోజు వచ్చిన రోజే యువతి తన ప్రియుడితో కలిసి పారిపోయింది. పట్టణానికి చెందిన యువతీ, యువకుడు ఓ షాపులో పనిచేస్తూ ప్రేమలోపడ్డారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు మేనమామతో పెళ్లి కుదిర్చారు. పెళ్లి జూన్ 5న ఉండగా, అప్పటికే యువతి పరారైంది. దీనిపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని రూరల్ ఎస్ఐ అశోక్ తెలిపారు.
Latest News