|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 03:36 PM
గిద్దలూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా కుందూరు నాగార్జున రెడ్డిని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. శనివారం ఇడుపులపాయలో రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగా ధర్మన్న ప్రసాద్ రావు గిద్దలూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుందూరు నాగార్జున రెడ్డి పేరును ఖరారు చేసినట్లుగా తెలిపారు.
Latest News