|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 06:14 PM
ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామ సచివాలయంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జెడ్పిటిసి వెంకట్ నాయుడు ప్రారంభించారు. ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఆపరేషన్లు అవసరమైన రోగులకు ఆరోగ్యశ్రీ సదుపాయం ఉంటే ఆసుపత్రిలలో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని వైద్యులు తెలిపారు.
Latest News