|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 03:19 PM
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఐలమ్మ కాలనీలో టిడిపి నాయకులు బుధవారం పర్యటించారు. ఐలమ్మ కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంను నిర్వహించినట్లు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బండారు శ్రావణిశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా శ్రావణిశ్రీ మాట్లాడుతూ మహాశక్తి పథకం కింద మహిళలు కు ఉచిత బస్సు ప్రయాణం, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్లు తెలిపారు. చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
Latest News