|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 02:28 PM
నల్లమడ మండలంలో రైతు అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి మృతి చెందాడు. మండలంలోని నల్ల సింగయ్య గారి పల్లికి చెందిన ఏలూరు గంగిరెడ్డి అనే రైతు మంగళవారం పురుగుల మందు తాగి అపస్మానిక స్థితిలోకి వెళ్ళాడు. కుటుంబ సభ్యులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొంతకాలంగా పంటల సాగుతో తీవ్రంగా నష్టపోయిన రైతు గంగిరెడ్డి ఆత్మహత్యతో గ్రామంలో విషాదం నెలకొంది.
Latest News