|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 09:56 AM
నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసే ధోరణి మారిపోయింది. దశాబ్దాలుగా తలనొప్పిగా ఉన్న ఆర్టికల్ 370, అయోధ్య కేసు శాంతియుత పరిష్కారం, ట్రిపుల్ తలాక్ నిషేధం, విదేశాంగ విధానం, రక్షణ రంగంలో మార్పు, కోవిడ్ నిర్వహణ, స్వచ్ఛ భారత్ మిషన్, ఆర్థిక సంస్కరణ, జనౌషధి కేంద్రాల ఏర్పాటు, రోడ్లు, విమానాశ్రయాల అభివృద్ధి ప్రధానమైన విజయాలు. దీని ద్వారా భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరించింది.
Latest News