|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 10:12 AM
తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కస్తూరి విశ్వనాధ నాయుడు నాయకత్వంలో చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేసినందున బాబుకి అండగా శనివారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. రైల్వే కోడూరు టిడిపి కార్యాలయంలో మూడవ రోజు ఓబులవారిపల్లి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రార్దనలు నిర్వహించి రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు.
Latest News