|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 11:15 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో ఇవాళ కూడా లాభాల జోరు కొనసాగుతోంది. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 196 పాయింట్ల లాభంతో 67,715 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 55 పాయింట్లు లాభపడి 20,158 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 80.03 దగ్గర ప్రారంభమైంది. విప్రో, HCL టెక్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, HUL, టైటన్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
Latest News