|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:54 AM
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసును విచారిస్తున్న విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందుకు భద్రతను ఏర్పాటుచేశారు. ఆమెకు 4+4 గన్మన్లను కేటాయించారు. ఈ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్ ప్రస్తుతం పెండింగ్లో ఉంది. దీనిపై సోమవారం వరకు తీర్పు ఇవ్వొద్దని హైకోర్టు స్టే విధించింది.
Latest News