|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:50 AM
స్కిల్ డెవలప్ మెంట్ కేసు విషయంలో చంద్రబాబును కోర్టు తీర్పు వెలువడక ముందే రాజమహేంద్రవరానికి తరలిస్తారని ప్రభుత్వానికి ముందే ఎలా తెలుసని వైసీపీ ఎంపీ రఘరామకృష్ణరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తీర్పు గురించి ప్రభుత్వానికి ముందే తెలుసని.. అందుకే 144 సెక్షన్ విధించి ట్రాఫిక్ క్లియర్ చేశారని ఆయన ఆరోపించారు. గతంలో మాదిరిగా పరిటాల రవి తరహా చంద్రబాబుకు కూడా ప్రాణహాని ఉందన్నారు.
Latest News