మహేశ్ బాబు తన సర్కారువారి పాట సినిమాతో గణ విజయం సాదించినా విషయం సాధించారు ఆ సినిమా తరవాత మహేష్ తన 28వ సినిమా చేయడానికి మాటల మంత్రికుడు ఐన త్రివిక్రమ్ తో చేయనున్నాడు ఈ సినిమాను మహేష్ బాబు తన సెలవలు తదనంతరం ఈ సినిమా సెట్స్ పైకి రానుంది ఈ సినిమా ఆగస్ట్ నెలలో సెట్స్ పైకి రానున్నట్లు చిత్ర బృందం తలియజేసేంది మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతున్న మూడో సినిమా ఇది. అందువలన సహజంగానే బారి అంచనాలు ఉన్నట్లు .ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మంట్ కథ తో రావచ్చు అనే అంచనాలు వున్నాయి ప్రజల ఆఅంచనాలను అందుకునే దిశగానే త్రివిక్రమ్ ఈ కథను సంసిద్ధమవుతున్నాడు తాజాగా మహేశ్ బాబు మాట్లాడుతూ .. "నాకు త్రివిక్రమ్ గారి డైరెక్షన్ .. డైలాగ్స్ అంటే చాలా ఇష్టం అని ' అతడు' సినిమా తన ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడేందని అంతో మంచి పేరును తనకు తెచ్చింది అని చెప్పారు ఒక సినిమాను అన్ని కోణాల నుంచి తీర్చిదిద్దుకుంటూ రావడం ఆయన ప్రత్యేకత అని చెప్పారు . కొంత కలం తరువాత మళ్లీ వాలు ఇద్దరి కాంబినేషన్ సెట్ అయింది. ఆయనతో కలిసి మళ్లీ పని చేయడానికి నాకు చాల ఉత్సహంగా వుంది అన్నారు ఈ సినిమా కోసం త్రివిక్రమ్ చాలా కొత్తదనం ఉన్న కథను ఎంచుకున్నాడు. డిఫరెంట్ ఫ్యామిలీ జోనర్లో ఈ సినిమా ముందుకు వెళుతుంది. ఇంతవరకూ తనుగానీ .. నేను గాని అలాంటి ఒక సినిమా చేయలేదు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించిపోయావేదంగా ఉంటుందని హామీ ఇస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa