☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ గణేష్ మండపంలో మంటలు
ఆంధ్రప్రదేశ్

గణేష్ మండపంలో మంటలు

17 Sep 2026 Reporter

 

 గణేష్ మండపంలో మంటలు

 ఆదోని సూర్యప్రతినిధి 

  కర్నూలు జిల్లా ఆదోని పట్టణ  తిరుమల నగర్ నందు గణేష్ మండపంలో మంటల  చెలరేగాయ .. మండపానికి అమర్చిన విద్యుత్ సౌకర్య  కారణంగా షార్ట్ సర్క్యూట్ అయినట్లు స్థానికులు తెలుపుతున్నారు . మండపం అంతా కాలిపోయిన గణపతి విగ్రహానికి మాత్రం ఏమీ కాలేదు ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. అక్కడ ఉన్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home