☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ బ్రిక్స్ సదస్సు విజయవంతం
ఆంధ్రప్రదేశ్

బ్రిక్స్ సదస్సు విజయవంతం

14 Sep 2026 vasu

ఏపీ సీఎం చంద్రబాబు హర్షం
అమరావతి: న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ (BRICS) సదస్సును భారతదేశం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. నేడు ప్రపంచవ్యాప్తంగా భారత వాణి మరింత విశ్వాసంతో, గౌరవంతో వినిపిస్తోందని ఆయన సోమవారం సామాజిక మాధ్యమం 'X' ద్వారా కొనియాడారు.

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరిగిన ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహించగా, 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. విభిన్న దృక్పథాలు కలిగిన అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తెచ్చి, ఏకాభిప్రాయం సాధించడంలో భారత్ ఆవిర్భవించిన తీరు దేశ ఆర్థిక బలానికి ప్రతిరూపమని సీఎం పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణలు మరియు వర్ధమాన ఆర్థిక వ్యవస్థల సహకారంపై వెలువడిన 'న్యూఢిల్లీ ప్రకటన' రాబోయే రోజుల్లో ప్రపంచ వృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని వ్యాఖ్యానించారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home