ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే.. పంచాయతీలకు రూ.10 లక్షల గ్రాంట్: మంత్రి తుమ్మల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 03:32 PM

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే గ్రామాల్లో ఎన్నికల్లో సందడి మొదలైంది. ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల గ్రాంట్ ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా వి. వెంకటాయపాలెంలో ఓ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొని మంత్రి ఈ ప్రకటన చేశారు. దీని వల్ల ఎన్నికల్లో ఖర్చు చాలా వరకు తగ్గుతుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa