ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జోనల్ కార్యాలయాన్ని సందర్శించిన కేఎంసీ కమిషనర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 08:12 PM

ఖమ్మం 32వ డివిజన్ జమలాపురం కేశవరావు పార్కులో ఏర్పాటు చేసిన కొత్త జోనల్ ఆఫీస్ ను సోమవారం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య సందర్శించారు. జోనల్ కార్యాలయం ద్వారా ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు జోనల్ కార్యాలయానికి వచ్చినప్పుడు సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించి, సమస్యలకు తక్షణ పరిష్కారం చూపే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa