కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టపై గల పరశురాముడి దేవాలయంలో పరశురాముడి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుధవారం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై పరశురామ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరశురాముడి కృపా కటాక్షలతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa