ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరశురాముని జయంతి వేళ ప్రత్యేక పూజల్లోఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 09:08 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టపై గల పరశురాముడి దేవాలయంలో పరశురాముడి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుధవారం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై పరశురామ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరశురాముడి కృపా కటాక్షలతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa