ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరీక్ష కేంద్రంలో విద్యార్థికి అస్వస్థత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 03:27 PM

ఆదిలాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రంలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. గురువారం సెకండ్ ఇయర్ పరీక్ష జరుగుతున్న సమయంలో బాపురావు అనే విద్యార్థికి అకస్మాత్తుగా ఆస్తమా.
బీపీ పెరగడంతో అస్వస్థతకు గురయ్యాడు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది విద్యార్థికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం 108 లో రిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి మెరుగైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa