ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి మంగళవారం తెలిపారు.
ప్రజా సమస్యలపై సీపీఎం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నమని అన్నారు. జీ. ఎడవల్లి గ్రామంలో ప్రజా సమస్యలపై సర్వేలు నిర్వహించామని ప్రభుత్వ మహిళలకు ఇస్తానన్న రూ. 2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa