ట్రెండింగ్
Epaper    English    தமிழ்

6న పట్టణ పేదల సదస్సు: సీపీఎం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 04, 2025, 06:35 PM

గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని పట్టణ పేదలకు వర్తింప చేయాలని మార్చి 6న గడ్డి కుమరయ్య భవన్లో జరిగే పట్టణ పేదల సదస్సు జయప్రదం చేయాలని సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ పిలుపునిచ్చారు.
మంగళవారం శేషమ్మ గూడెం ఎస్టీ కాలనీ నల్లగొండ పట్టణంలోని భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపచేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేయడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa