|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 12:00 PM
AP: కొత్త పింఛన్ల మంజూరుపై మంత్రి లోకేశ్ శుభవార్త అందించారు. నియోజకవర్గాల్లో చాలా మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని పలువురు మంత్రులు చెప్పారు. ఆ అంశంపై కసరత్తు జరుగుతోందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో జరిగిన అల్పాహార విందు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62.18 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రతి నెలా దాదాపు రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తోంది
Latest News