|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 12:25 PM
నెల్లూరు జిల్లాలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో బుధవారం హుండీ కానుకల లెక్కింపు జరిగింది. దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు, దేవస్థాన చైర్మన్, పాలక మండలి సభ్యుల సమక్షంలో జరిగిన ఈ లెక్కింపులో, గత ఏడాది డిసెంబర్ 3, 2025 నుండి మార్చి 24, 2026 వరకు (112 రోజులకు) భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. ప్రధాన ఆలయ హుండీల ద్వారా రూ. 52,43,487/- నగదు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ లెక్కింపు అత్యంత పారదర్శకంగా జరిగింది.
Latest News