|
|
by Suryaa Desk | Tue, Mar 10, 2026, 01:58 PM
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆయిల్ సంక్షోభం, ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు, గ్యాస్ కొరత కారణంగా అనేక దేశాలు మళ్ళీ 'వర్క్ ఫ్రమ్ హోమ్' విధానాన్ని పరిశీలిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడి, రవాణా ఖర్చులు పెరిగాయి. పాకిస్థాన్ వంటి దేశాలు ఇప్పటికే ఉద్యోగులను ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నాయి. భారత్లోనూ ఇదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ట్రాఫిక్, పెట్రోల్ ఖర్చులు తగ్గినా, గ్యాస్ కొరతతో నిత్యావసర ధరలు పెరిగే ప్రమాదం ఉంది.
Latest News