|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 10:25 AM
రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానికులను హడలెత్తిస్తోంది. తాజాగా రాజమండ్రి శివారు దివాన్ చెరువు సమీపంలోని జాతీయ రహదారిపై పులి కనిపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికే తొర్రేడు, సీతానగరం ప్రాంతాల్లో పశువులపై దాడి చేసిన ఈ పులి, ప్రస్తుతం జనావాసాలకు చేరువగా రావడం కలకలం రేపుతోంది. అటవీ అధికారులు డ్రోన్లు, ట్రాప్ కెమెరాలతో పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు.
Latest News