|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 02:34 PM
AP: ఏటా 4వేల టీఎంసీల గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు ఢిల్లీలో మీడియాతో పేర్కొన్నారు. వరద జలాలపై హక్కు కింది రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కే ఉంటుందన్నారు. పోలవరంపై 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా రద్దు చేయాలన్నారు. కెనాల్ల సామర్థ్యం 17వేల క్యూసెక్కులకు పెంచాలని, ఆ అదనపు వ్యయాన్ని ప్రాజెక్టు ఖర్చులో చేర్చాలన్నారు. గోదావరి జలాలపై ట్రెబ్యునల్ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు.
Latest News