|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 02:17 PM
AP: కోటి సంతకాల పేరుతో జగన్ డ్రామా చేయాలని చూశారని, కానీ అది కూడా విఫలమైందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కూటమి ఎంపీలతో సమావేశమై మాట్లాడారు. వైద్య కళాశాలల పీపీపీ వ్యవహారం మాత్రమే వైసీపీకి దొరికిందని, ఆ విషయంలో కూడా ప్రజలు వారికి అవకాశం ఇవ్వలేదన్నారు. ఢిల్లీ స్థాయిలోనూ పీపీపీ విధానంపై ఎంపీలు అధ్యయనం చేయాలని చంద్రబాబు సూచించారు.
Latest News