|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 07:43 PM
AP: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ధైర్యముంటే తనను జైలుకు పంపాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో జగన్ చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. పీపీపీ మోడల్ విధానాన్ని ప్రధాని మోడీ తీసుకొచ్చారని, మరి ఆయన్ను కూడా జైలుకు పంపుతారా అని సత్యకుమార్ ప్రశ్నించారు. జగన్ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని ఆయన విమర్శించారు.
Latest News