|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 02:29 PM
ఇండిగో విమాన టికెట్ల రద్దుకు సంబంధించి ప్రయాణికులకు పరిహారం చెల్లించాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే మరో ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఈ సమస్యను పరిగణనలోకి తీసుకుందని, పెండింగ్లో ఉన్న ఆ పిటిషన్లోనే విషయాన్ని ఇంప్లీడ్ చేసుకోవచ్చని పిటిషనర్ను ఆదేశించింది. ఈ పరిణామం విమానయాన సంస్థలకు ఊరటనిచ్చే అంశంగా మారింది.
Latest News