శాసనసభ సమావేశాల అనంతరం శివకుమార్ సీఎంగా వస్తారన్న ఇక్బాల్ హుస్సేన్
 

by Suryaa Desk | Fri, Dec 12, 2025, 10:49 PM

శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని రామనగర కాంగ్రెస్ శాసనసభ్యుడు ఇక్బాల్ హుస్సేన్ పేర్కొనడం కర్ణాటక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బెళగావిలో కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన వేళ ఈ వ్యాఖ్యలు మరోసారి ముఖ్యమంత్రి మార్పు అంశానికి తెరలేపాయి.నేను మీకు ఒక శుభవార్త తెలియజేస్తున్నాను. ఈ సమావేశాల అనంతరం శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు అని ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివకుమార్‌కు ఆ అవకాశం ఉందని, ఆయన త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. పార్టీ కోసం శివకుమార్ చేసిన పోరాటం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషి ఆయనను ఆ స్థానంలో కూర్చోబెడతాయని ఇక్బాల్ హుస్సేన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest News
India has achieved self-reliance in space transportation systems: Jitendra Singh Wed, Dec 17, 2025, 03:31 PM
Congress stages protest in Karnataka over Herald case, hails court verdict Wed, Dec 17, 2025, 03:11 PM
Cutting debt-to-GDP ratio will be govt's core focus in coming fiscal: FM Sitharaman Wed, Dec 17, 2025, 03:08 PM
PM Modi lays wreath at Adwa Victory Monument in Ethiopia Wed, Dec 17, 2025, 02:56 PM
PM Modi receives rousing welcome at Ethiopian Parliament Wed, Dec 17, 2025, 02:49 PM