|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 01:48 PM
భారత్ ను రష్యా కలిసి చెన్నై నుండి వ్లాడివోస్టోక్ వరకు 5,647 నాటికల్ మైళ్ల ఈస్టర్న్ మెరిటైమ్ కారిడార్ (EMC) ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ కొత్త సముద్ర మార్గం ప్రయాణ సమయాన్ని 12-15 రోజులు తగ్గిస్తుంది. ఖర్చులను 20-25% ఆదా చేస్తుంది. రష్యాలోని వ్లాడివోస్టోక్లో చమురు, సహజ వాయువు, బొగ్గు, కలప, అరుదైన ఖనిజాలు వంటి విలువైన వనరులు పుష్కలంగా ఉన్నాయి, దీనికి భారత్ తక్కువ రవాణా ఖర్చుతో నేరుగా ప్రాప్యత పొందగలదు. దక్షిణాసియా వ్యాప్తంగా వాణిజ్య అనుసంధానాన్ని బలపరుస్తుంది.
Latest News