|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 10:28 AM
AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని గణపవరం గ్రామ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. కంటైనర్ను కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో మేడగం రామిరెడ్డి, శివరాత్రి మహేశ్, మెరుపు శ్రీకాంత్, వంగవోలు వాసు, గొడవర్తి యశ్వంత్ సాయి అనే ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
Latest News