|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 10:30 PM
దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు విఘాతం చెందాయి. ఈ నేపథ్యంలో సుమారు 1200 పైగా విమానాలను రద్దు చేస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది.ఎయిర్పోర్టులలో సాంకేతిక సమస్యలు రావడంతో డీజీసీఏ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీని కారణంగా ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.డీజీసీఏ తాజా నిర్ణయం ప్రకారం, ఎయిర్పోర్ట్లలో ప్రయాణికులు భారీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడం విమానయాన అధికారులపై విమర్శలకు దారి తీసింది.
Latest News