|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:02 PM
దేశానికి సిద్ధాంత పరమైన రాజకీయాలు, జాతీయవాద భావన అవసరమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఏపీలోని కృష్ణాజిల్లా కంకిపాడులో బీజేపీ జ్యేష్ఠ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే చెప్పిన మాటకు కట్టుబడే నీతి నియమం, నిత్యం జనంతో సంపర్కం ఉండాలని, నాయకులు ప్రజలకు దూరంగా ఉండకూడదని సూచించారు.
Latest News