|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 11:06 AM
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర అమ్మవార్ల దేవస్థానం ఆధ్వర్యంలో డిసెంబర్ 4న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షణ జరగనుంది. ఈ. ఓ శీనానాయక్ తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 5:55 గంటలకు శ్రీ కామథేను మాత ఆలయం వద్ద ఊరేగింపు ప్రారంభమై, కుమ్మరిపాలెం, పాల ఫ్యాక్టరీ, బ్రాహ్మణ వీధుల మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రులు కావాలని దేవస్థానం కోరింది.
Latest News