|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 02:41 PM
AP: ‘తల్లికి వందనం’పై వైసీపీ విష ప్రచారం ఆపాలని, లేకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. మంగళవారం తన నివాసంలో ఆమె మట్లాడుతూ.. ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసి ప్రజల మన్ననలు పొందుతోంది. వైసీపీ హయాంలో ‘అమ్మఒడి’ పిల్లలందరికీ ఇస్తామని చెప్పి కుటుంబంలో ఒక్కరికే పరిమితం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం ‘తల్లికి వందనం’ అమలు చేస్తోంది’ అని అన్నారు.
Latest News