![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 02:29 PM
ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయంను మంత్రి సత్య కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గదులు, సౌకర్యాలు పరిశీలించారు. సిబ్బందికి అభినందనలు తెలిపి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. కొత్త కార్యాలయం అందుబాటులోకి రావడంతో స్థానికంగా పాలన మరింత మెరుగవుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Latest News